ఆధునిక ప్రపంచంలో కూడా వీటికి తిరిగే లేదు

 ముంచుకొస్తున్న ఎండలకు విరుగుడు 

పెద్దసెట్టిపల్లె చల్లని మట్టికుండలు .!

*కడప జిల్లా మైదుకూరు మండలం పెద్దసెట్టిపల్లె పేరు చెబితే చాలు చల్లని నీటితో దాహం తీర్చే మట్టి కుండలు గుర్తుకు వస్తాయి. 

*ఆములో కాల్చి తాజాగా బయటకు తీసిన తాజా కుండలు ఎండలను ఎదుర్కొనేందుకు సిద్దం అయ్యాయి. మైదుకూరు- బద్వేలు రోడ్డులో మైదుకూరికి ఆరు కిలోమీటర్ల దూరంలో పెద్దసెట్టిపల్లె దాదాపు 10 కుటుంబాల వారు కుండలను తయారు చేస్తున్నారు. రోడ్డుపైన కాకుండా ఊరిలోపలి వీధిలోకి  వెళ్లి బట్టీలవద్దనే తీసుకుంటే మంచి తాజా కుండలను ,బానలను , తొట్లలను, పాత్రలను తక్కువ ధరలకే ఇస్తారు. ఈ కుండల్లో నీరు తాగితే ఆరోగ్యానికి మంచిది. ఫ్రిజ్ నీళ్ళు తాగి అనారోగ్యం పాలు కావడం కంటే ఈ కుండల్లో నీళ్ళు తాగితే శ్రేష్టం . ఇంకెందుకు ఆలస్యం చలో పెద్దసెట్టిపల్లె ..!


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...