ఖాజీపేట మండలం ఆంజనేయ కొట్టాలు లో విషాదం
కాజీపేట మండలం ఆంజనేయ కొట్టాలు లో ఇద్దరు చిన్నారుల నీటిలో పడి మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి
నాగేశ్వర్ రెడ్డి సన్నాఫ్ కౌశిక్ రెడ్డి (12) కైపు రాజేశ్వర్ రెడ్డి (14)మదర్ అఫ్ సుహాసిని ఈమె వాలంటరీ గా పనిచేస్తుంది ఆంజనేయ హోటల్ వెనుక భాగంలో ఉన్న లేరు లో నీటి ప్రవాహం ల పడి మృతి
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి