మైదుకూరు ఎమ్మెల్యేతో వాగిద్వారం దిగిన పాఠశాల చైర్మన్.


చాపాడు మండలం తిమ్మాయిపల్లి లో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి గడపగడప ప్రచారంలో ఎదురుదెబ్బ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117  వ్యతిరేకించిన తిమ్మాయ పల్లె పాఠశాల చైర్మన్ మహబూబ్ బి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తో వాగిద్వారానికి దిగారు

చాపాడ మండలం అయ్యవారిపల్లి తిమ్మాయపల్లి    రామదాసు పురం  గ్రామం లలో గడప గడప ప్రచారం లో  సమస్య  తీసుకొచ్చిన చైర్మన్ మరికొందరికి మహిళలతో కలిసి ఎమ్మెల్యేను నిలదీసిన వైనం పాఠశాలలను తరలించడం వల్ల పిల్లలకి చాలా సమస్యలు వస్తాయి వెంటనే రద్దు చేయాలని  ఎమ్మెల్యేతో వాగిద్వారానికి దిగారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి