పంటను పరిశీలించిన జిల్లా అధికారులు
కాజీపేట మండలం మిడుతూరు తుడుమల దీన్నే పంట పొలాలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారులు ఈ గ్రామాలలోని పత్తి మిరప మిగతా పంటలను పరిశీలించిన అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్
పాల్గొన్న కాజీపేట ఎమ్మార్వో రమణారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారు లు ఈ ప్రాంతంలో గతంలో సాగు చేస్తున్న పంటలపై వివరాలు అడిగి తెలుసుకున్న జిల్లా వ్యవసాయ అధికారులు
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి