సాయంత్రం అయితే ట్రాఫిక్ తో నరకయాతన ?
ఇంకా స్కూల్ విద్యార్థులు అయితే నడిచి వెళ్లడానికి కూడా సరేనా దారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇదంతా ఒక ఎత్తైతే నాలుగు రోడ్ల ఫోటోలు నుంచి కడప వెళ్లే ప్రధాని రహదారిలో బ్రిడ్జి పైన మళ్ళీ కూరగాయలు వ్యాపారులు పెరిగిపోవడం కూరగాయలు కొని భాగంలో బైక్ లో అడ్డం ఉంచి ఇతర వాహనదారులకు ఇబ్బంది ఎదుర్కొనడంతో పాటు ఈ వ్యాపారస్తులు ఎక్కువ కావడంతో రాత్రి 7 గంటల సమయంలో వ్యాపారస్తుల మధ్య తీవ్ర వాగిద్వాదం చోటుచేసుకుని కొట్టుకుంటే పరిస్థితి కి వెళ్లడం జరిగింది
ఇక బ్రిడ్జి ప్రాంతంలో అయితే పాదచారులు నడిచి వెళ్లే దారిని కూరగాయల మార్కెట్ గా మార్చడంతో నడిచి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ట్రాఫిక్ నియంత్రణ లేకనే అని అటు వాహనదారులు ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేయడం గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రాఫిక్ ఉందని విశేషం
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి