రాజంపేటలో వ్యక్తి అనుమానాస్పద మృతి.
రాజంపేటలో రూరల్ పోలీస్ స్టేషన్ సమీపము ప్రధాన రహదారిలో వ్యక్తి పైన పెట్రోల్ పోసి దహనం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది
వివరాల్లోకెళితే మైదుకూరు చెందిన అంకాల్ రెడ్డి గా గుర్తించిన పోలీసులు . ప్రధాన రహదారిలో పెట్రోల్ పోసి నిప్పంటించడం వల్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఆ వ్యక్తికి వికలాంగుడు కావడం విశేషం
పెట్రోలు పోసి నిప్పు అంటించడం పై వివిధ కోణాలలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు రాత్రి సమయాలలో ఆ వ్యక్తితో పాటు మరో మహిళ ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు తెలియజేయడం గమనారాం.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి