పోస్ట్‌లు

తలనొప్పిగా దుంపలగట్టు టోల్ ప్లాజా..

చిత్రం
 ఖాజీపేట చాప కింద నీరులో తయారైన దుంపలుగట్టు టోల్ ప్లాజా వ్యవహారం.  టోల్ ప్లాజా నిర్మించేటప్పుడు ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా నిర్మించడం ఒక ఎత్తు అయితే. ఉన్న తక్కువ విస్తీర్ణం లోనే భవనాలు వే బ్రిడ్జిలు నిర్మించడం వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడంతోపాటు నడవడానికి దారి కూడా లేకుండా చేస్తారేమోనని ఆందోళన చెందుతున్న గ్రామస్తులు.   అలంఖాన్ పల్లె సమీపంలో గతంలో ఉన్న టోల్గేట్ విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉండటం టోల్ ప్లాజా కు తగిన వసతులు ఉన్నా కూడా అక్కడ వే బ్రిడ్జి ఒక్కటే నిర్మించారు ఇక్కడ ఎందుకు ఒకటి ఉండగా రెండవది ఎందుకు నిర్మిస్తున్నారని ప్రజలకు మీడియా తెలియజేశారు. ఇప్పుడున్న టోల్గేట్ సమీపంలో సరైన వసతులు లేకున్నా రెండవ వే బ్రిడ్జి నిర్మించి ప్రజలకు మరింత అసౌకర్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.ఉన్న కొద్దిపాటి స్థలంలోనే వారు టోల్ ప్లాజా నిర్మించడం ఒక ఎత్తు అయితే . ఉన్న ఇండ్లకు కూడా ముప్పు తెచ్చే విధంగా తయారైన టోల్ ప్లాజా సిబ్బంది వ్యవహారం.గ్రామంలోనికి వెళ్లలేకుండా రోజు ఒక కొత్త భవనాలు ఏర్పాటు చేయడం సర్వత విమర్శలకు తలెత్తింది  ఇలాగే కొనసాగితే ఇక్కడి నుండి వె...

వ్యక్తి ఆత్మహత్య..

చిత్రం
 కాజీపేట మండలం దుంపలగట్టులో గత రాత్రి నారాయణరెడ్డి అనే వ్యక్తి విద్యుత్ తీగలను పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణరెడ్డి గత నెల రోజుల కిందట పేకాటలో కాజీపేట పోలీసులు అరెస్టు చేసి అతనిపైన గాంజా కేసు నమోదు చేసి ఇష్టానుసారంగా కొట్టడం వల్ల బెయిల్ మీద ఇంటికి వచ్చిన నారాయణరెడ్డి గత రాత్రి దుంపలగట్టు పంట పొలాలలో ఒక ట్రాన్స్ఫార్ అని పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు  బంధువులు ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు ఇష్టానుసారుగా కొట్టడం వల్ల బెయిల్ మీద నుంచి ఇంటికి వచ్చినప్పటి చిన్న వస్తువు కూడా ఎత్తలేని పరిస్థితిలో ఉన్నారని బాడీ పైన ఇష్టానుసారంగా కొట్టినట్లు గాయాలు ఉన్నాయని ఆయన భార్య తెలియజేసింది. మేము గంజాయి అమ్మడమేమిటి పూల అమ్ముకొని బతికే వాళ్ళమని పోలీసులు ఉద్దేశపూర్వక మా భర్త పైన కేసు నమోదు చేయడంతో పాటు ఇష్టానుసారంగా కొట్టడంతో అవమానంతో  ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని భార్య తెలియజేసింది.

దుంపల గట్టు ఘనంగా అంకాలమ్మ తిరుణాల

చిత్రం
 కాజీపేట . శ్రీ శ్రీ శ్రీ మహంకాళి అంకాలమ్మ తిరుణాల నుంచి ఘనంగా ప్రారంభం. కడప జిల్లాలోని పేరు గాంచిన శ్రీ శ్రీ దుంపలగట్టు అంకాలమ్మ  తిరునాల రేపటి నుంచి మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు ప్రతి ఏడది ఏప్రిల్ పౌర్ణమి కి ప్రారంభమే  ఈ తిరుణాల మూడు రోజులు పాటు ఘనంగా నిర్వహిస్తారు "12 తేదీ బియ్యం కొలతతో ప్రారంభమై 15వ తేదీ వరకు ఘనంగా తిరుణాల మహోత్సవం నిర్వహిస్తారు బోనాలతో ముగియనున్న  అంకాలమ్మ తిరుణాల" అంకాలమ్మ చరిత్ర . దుంపలగట్టు లోని మామిళ్ల పిచ్చి రెడ్డి  గారి స్వగృహంలో  ఇల్లు నిర్మిస్తుండగా  భూగర్భంలో నుంచి జన్మించిందని పూర్వీకులు తెలియజేశారు.  ఆ కుటుంబ పెద్ద కు కల లో ప్రత్యక్ష మై విగ్రహం ఊరిబయట తీసి గుడి కట్టాలని కోరినట్లు  పూర్వీకుల సమాచారం. అది కూడా ఎడ్ల బండి ద్వారా తరలించి  ప్రతిష్టించాలని వారికి చెప్పినట్టు నానుడి మీ గృహం నుంచి తరలించే టప్పుడు 2 దున్నపోతుల ద్వారానే తరలించాలని అది కూడా ఒకటి మెల్లకన్ను దున్నపోతు మరొకటి ఎలాంటి అంగవైకల్యం లేని దున్నపోతు తో నన్ను  తరలించాలని  కోరినట్లు సమాచారం.  ఆమె చెప్పిన మాటలు వినకుండా ఎ...

ఖాజీపేట పత్తి రామచంద్రారెడ్డి న్యాయం చేయండి రైతు సంఘం నాయకులు

చిత్రం
  ఖాజీపేట మండలం బకాయి పల్లి లో గత 19వ తేదీ యువ రైతు రామచంద్ర రెడ్డి మృతి పై వెంటనే నష్టపరిహారం చెల్లించాలి రైతు సంఘం నాయకులు ఏ వి రమణ.  మూడు సంవత్సరాల కాలంలో పకృతి వైపరీత్యాల వల్ల పకృతిలో వచ్చే అకాల వర్షం, అధిక వర్ష ప్రభావంతో రైతు పెట్టిన పంట పండక పోగా , పంట వచ్చిన గిట్టుబాటుమద్దతు ధర లేకపోవడంతో రైతు పెట్టిన పెట్టుబడి కూడా రాక నష్టపోతుండడం జరిగింది.  అలాంటి స్థితిలోనే కాజీపేట మండలం బక్కాయపల్లి గ్రామానికి చెందిన యువరైతు పత్తి రామచంద్రారెడ్డి ఈనెల 19వ తేదీ తన పొలంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నందున భార్య ముగ్గురు పిల్లలు ఉన్న రైతు కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏవి. రమణగారు ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో రైతులు ,సమితి సభ్యులతో కలిసి కాజీపేట మండలతాసిల్దార్ గారి ద్వారా రైతు సేవా సమితి వినతిని వినతి పత్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి జిల్లా సభ్యుడు మూలే. రామాంజనేయ రెడ్డి, రైతులు ములపాకు బాల గంగిరెడ్డి, నానబాల నరసింహ, ములపాకు గంగిరెడ్డి, ఓబులేసు, శ్రీకాంత్ రెడ్డి,మురళి తదితరులు పాల్...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

చిత్రం
 ఖాజీపేట సర్వ ఖాన్ పేట ముస్లిం మైనార్టీ నాయకులు టిడిపిలో భిన్న స్వరాలు జల్లా పార్లమెంటరీ మైనార్టీ కార్యదర్శి జెండాల మహబూబ్ బాషా  అచ్చికట్ట జిల్లాని కాజీపేట  ఉప మండలాధ్యక్షుడు కాజీపేట మండలంలో టిడిపిలో    అసంతృప్తి సెగలు  రంజాన్ సందర్భంగా బ్రాందీ షాపు పెట్టి రంజాన్ తోఫా అందించారని ఎమ్మెల్యే మీద మండిపాటు.  టిడిపి ఫ్లెక్సీలు చించి పార్టీ మారే యోచనలో ముస్లిం మైనార్టీ నాయకులు. మొదటినుంచి ఎమ్మెల్యే   పాతవారి వదిలిపెట్టి కొత్తవారిని హక్కున చేర్చుకోవడంతో  వ్యతిరేక అసంతృప్తి నినాదాలు  ఈరోజు తమ ఇంటి ముంగిట మద్యం షాపు పెడుతున్నారని ఎమ్మెల్యేకు చెప్పినా పట్టించుకోలేదని టిడిపి నాయకులు కలిసి ఉన్న ఫ్లెక్సీలు చించి ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇండ్లకు షాపులకున్న ఫ్లెక్సీలను గోడపత్రాలను తొలగింపు.

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

చిత్రం
 ఖాజీపేట మండలం లో గత నెల రోజుల నుంచి వరుస దొంగతనాలతో బెంబేలుతున్న ప్రజలు మండలంలోని పలు గ్రామాలలో బంగారు డబ్బులు తో పాటు దేవాలయాలను  కూడా దోచేస్తున్న దొంగలు. మండలంలో గత నెల రోజుల నుంచి సుమారు ఐదు బైకులు దొంగతనాలు జరగా కొందరు ఫిర్యాదు చేసి మరికొందరి ఫిర్యాదు చేయలేదు దొంగతనాలు కు తిరిగే లేదు . తాజాగా కాజీపేట మండలం  సీతానగరంలో నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దొంగతనం ఈరోజు బయటపడింది సీతానగరంలో రాచమల్లు వెంకటసుబ్బయ్య ఇంట్లో గత నెల సంక్రాంతికి కొడుకు కోడలు పండక్కి వచ్చి ఆరోజు బీరువాలో పెట్టిన బంగారు ఈరోజు తెరిచి చూడగా లేకపోవడంతో ఒక్కసారి ఉలిక్కి పడ్డారు ఆ విషయం హుటాహుటిన కొడుకు తెలియజేయగా అందులో సుమారు ఆరు తులాల బంగారు ఉన్నట్టు సమాచారం  ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

చిత్రం
 ఖాజీపేట జాతీయ రహదారి భూమయ్య పల్లె సమీపంలో తెల్లవారుజామున భూమయ్య పిల్లకు పెళ్లికి వస్తుండగా బస్సు దిగి రోడ్డు దాటుతున్న సమయంలో చల్లబాసాయి  పల్లి నుంచి కడపకు ఉద్యోగరీత్యా వెళుతున్న బైకు ఢీకొట్టడంతో అరుణమ్మ( 55) సంవత్సరాలు మృతి పెళ్లి నిమిత్తం హైదరాబాదు నుంచి ఉదయం బస్సు దిగి అరుణమ్మ రోడ్డు దాటుతున్న సమయంలో బైకు ఢీకొట్టడంతో పరిపోవడం జరిగింది హుటాహుటిన మైదుకూరు ఆస్పత్రికి తీసుకెళ్లగా ఇక్కడ వైద్యులు మృతిచెందని ధరించడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.